Thursday, 23 June 2011

ఆచార్య ఆత్రేయ

ఆత్రేయ గారు రాయకుండా ప్రొడ్యూసర్లని రాసి ప్రేక్షకులని ఏడిపిస్తారని  ఒక నానుడి....
ఆ విషయం నాకు సరిగా తెలీదు కాని రాసి మాత్రం  ప్రేక్షకులని బాగా ఏడిపిస్తారు  
నాకు తెలిసినంత వరకు ఆయన ఏ విషయమైన కొట్టినట్టు  చెప్తారు
నాకు ఆయన పాటలు వాటి అర్ధాలు తెలిసే సరికి ఆయన పైలోకానికి చేరుకున్నారు 

ప్రేమనగర్ సినిమాలో ఒక్కో పాట వింటుంటే నిజంగా మనం ఆ పాత్ర లో లీనమై పోయినట్టు అనిపిస్తుంది 
"అంతా మట్టే అని తెలుసు" కాని అలా రాయాలని మాత్రం ఆయనకి మాత్రమే తెలుసు 
"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు" అని యవ్వనం లో ఉన్న వారి గురించి ఎంతో అందంగా చెప్పారు....
అయినా యిలా చెప్పుకుంటూ పొతే ఒకటా రెండా కోకొల్లలు.... 

వివరాలు: 
అసలు పేరు: కిలంబి వెంకట నరసింహాచార్యులు
పుట్టిన తేది: 7 may 1921
పుట్టిన స్థలం: మంగళంపాడు
స్వర్గస్థులైన తేది: 13 సెప్టెంబర్ 1989 

No comments:

Post a Comment